శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక రేవులో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రి మహోత్సవముల సందర్భంగా రాజోలు జనసేన నాయకులు నసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు అమ్మ వారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో, ముత్యాల కరుణ్, ముత్యాల నాని, కానూరి మోహన్, పట్టపు పెద్దిరాజు, వీర వెంకట్, అడబాల లోకేష్ తదితరులు పాల్గొన్నారు.