కోడెల శివప్రసాద్ కు ఘన నివాళులు అర్పించిన బొర్రా
సత్తెనపల్లి: నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి శాసన సభాపతి, మాజీ మంత్రివర్యులు, పల్నాడు ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు కోడెల శివప్రసాద్ 76వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన బొర్రా మరియు కన్నా.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-02-at-5.19.55-PM-1024x682.jpeg)