కోడెల శివప్రసాద్ కు ఘన నివాళులు అర్పించిన బొర్రా

సత్తెనపల్లి: నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి శాసన సభాపతి, మాజీ మంత్రివర్యులు, పల్నాడు ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు కోడెల శివప్రసాద్ 76వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన బొర్రా మరియు కన్నా.