గజులగడ్డ మస్జిద్ లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న బొర్రా
సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, సోమవారం నకరికల్లు గ్రామ గాజులగడ్డ ముస్లింల మిత్రుల ఆహ్వానం మేరకు వారి యొక్క ముస్జిద్ కి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, నకరికల్లు మండల ఉపాద్యాక్షులు షేక్ రఫీ, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, మండల సహాయ కార్యదర్శి చట్టు శివ, పానుగంటి రామకృష్ణ, బండి వర్ధన్, షేక్ మమ్మస్సా తదితర నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-11-at-18.07.45-1024x462.jpeg)