ఆచూకీ తెలుపగలరు

ఇంటర్ పరీక్షల్లో పెయిల్ అయి మనస్తాపంతో అలిగి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. రణస్థలం మండలం, కృష్ణాపురం గ్రామానికి చెందిన పిన్నింటి ధనుంజయ్ (17) S/O పిన్నింటి మహాలక్ష్మి నాయుడు ఎవరికి అయిన ఆచూకీ తెలిసినా కింది ఫొను నెంబర్లు కి తెలియజేయగలరు.
సెల్ :9000050299
9573146175