గ్రేటర్‌లోఆర్‌టిసికి పెరుగుతున్న ఆదరణ

అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా క్రమంగా ప్రయాణికులు ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సంస్థ ఆక్యుపెన్సీరేషియో పెరగడంతో సంస్థ ఆదాయం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా

Read more

విశాఖ ఉక్కు ఉద్యమానికి ఎమ్మార్పిఎస్‌ మద్దతు

విశాఖ ఉక్కు ఉద్యమానికి ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కఅష్ణ మాదిగ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ చేయడం బాధాకరమన్నారు. ప్రజలు, కార్మికులు, నిర్వాసితుల

Read more

హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ ఘన విజయం

హోరా హోరీగా జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. సమీ ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై గెలుపొందారు. కౌంటింగ్‌ మొదలైనప్పటి

Read more

హుజూరాబాద్ ఓటమికి బాధ్యత నాదే – రేవంత్

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే పోరు నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూరి దరిదాపుల్లో ఎక్కడా కనపడలేదు.

Read more

టీడీపీ నేత‌ల ప‌రుష ప‌దజాలంపై రాష్ట్ర‌ప‌తికి వైసీపీ ఎంపీల బృందం ఫిర్యాదు

టీడీపీ నేత‌లు మాట్లాడుతోన్న భాష బాగోలేదంటూ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు వైసీపీ ఎంపీల‌ బృందం ఫిర్యాదు చేసింది. ఈ సంద‌ర్భంగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ…

Read more

సిబ్బందికి రూ.954 కోట్ల నజరానా ప్రకటించిన ఐకియా!

ఐకియా బ్రాండ్‌ పేరుతో ఫర్నీచర్‌ రంగంలో ఉన్న నెదర్లాండ్స్‌కు చెందిన ఇంగ్‌కా గ్రూప్‌ ఔదార్యం చాటుకుంది. కోవిడ్‌-19 మహమ్మారి కాలంలోనూ శ్రమటోడ్చిన ఉద్యోగులకు రూ.954 కోట్ల నజరానా

Read more

రెండో రోజు మహాపాదయాత్ర.. వైసిపి మినహా అన్ని పార్టీల మద్దతు

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతుల మహాపాదయాత్ర సోమవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఉదయానికే పరిసర గ్రామాల నుండి భారీ సంఖ్యలో రైతులు, మహిళలు

Read more

విద్యా వ్యవస్థను నాశనం చేశారు… ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఫైర్..

ఏపీ ప్రభుత్వం తీరుపై మరోసారి హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులతో చదువు చెప్పించడం తప్ప అన్ని

Read more

హుజూరాబాద్, బద్వేలు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేలుకు రెండు రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరో రెండు గంటల్లో పోలింగ్ సరళి తెలిసిపోనుండగా, మధ్యాహ్నం

Read more

ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో గంజాయి సాగుకు నక్సల్స్ సహకారం ఉంది: డీజీపీ గౌతమ్ సవాంగ్

డ్రగ్స్, గంజాయి అంశంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి స్పందించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సాగుకు నక్సల్స్ సహకారం ఉందని ఆరోపించారు. గంజాయి రవాణా అరికట్టేందుకు

Read more