అమరావతి రైతుల పాదయాత్రలో లాఠీఛార్జ్.. విరిగిన రైతు చేయి
వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
Read moreవర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
Read moreసింగరేణి బొగ్గుగనిలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ-3 గనిలో బుధవారం
Read moreప్రభుత్వ ఉద్యోగులన్న విషయాన్ని రిటర్నింగ్ అధికారులు (ఆర్ఒ) మరిచిపోయారంటూ ఎపి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తగిన కారణాలు లేకుండా మున్సిపల్ ఎన్నికల్లో పలువురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు
Read moreబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం ఇది చెన్నైకి ఆగ్నేయ దిశగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ
Read more‘వానా కాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని… కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఈనెల 11న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట వేలాది
Read moreఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 18న
Read moreమద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాట్లో మార్పులు చేస్తూ రాష్ట్ర అబ్కారీ శాఖ జీవో జారీ చేసింది. మద్యం మూల ధరపై
Read moreతెలంగాణాలో లాకప్ డెత్ వ్యవహారం ఇటీవల సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ లాకప్ డెత్ కి సంబంధించి పోలీసులపై చర్యలు తీసుకున్నా సరే కొందరు మాత్రం
Read moreహుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ బుధవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. తొలుత గన్పార్కులోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన ఈటల రాజేందర్.. అనంతరం అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలోని
Read moreతెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దస్త్రంపై గవర్నర్ తమిళిసై సౌందర్
Read more