ఈటల ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్..!

హుజూరాబాద్ గడ్డపై కాషాయజెండా ఎగరేసి.. కేసీఆర్ ను ఢీకొట్టి నిలబడ్డ ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆయన

Read more

ఆంధ్ర, ఒడిశా సీఎంల నిర్ణయం.. సమస్యల పరిష్కారానికి సీఎస్‌లతో సంయుక్త కమిటీ

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల మధ్య ఉన్న సమస్యలను చర్చలతో పరిష్కరించేందుకు ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కమిటీ ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రులిద్దరూ నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌

Read more

కుప్పంలో ఉద్రిక్తత…మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అరెస్ట్ !

చిత్తూరు జిల్లాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్నాథ్ రెడ్డితోపాటు.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని

Read more

మరోసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్‌

తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ మరోసారి సాధారణ ప్రయాణికుడిగా మారి బస్సులో ప్రయాణించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా అదే బస్సులో ప్రయాణించారు. రాజీవ్‌గాంధీ

Read more

ఆర్టీసి కీల‌క నిర్ణ‌యం: ఉద‌యం 4 గంట‌ల నుంచే సిటీ స‌ర్వీసులు…

కరోనా భయాలు తొలగి ప్రజారవాణాకు డిమాండ్‌ పెరుగుతుండడంతో వేకువజాము నుంచే బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది ఆర్టీసీ.ముందుగా సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతోపాటు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ల నుంచి

Read more

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈవో శశాంక్ గోయల్

Read more

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 30% సిలబస్ తగ్గిస్తూ ఇంటర్ విద్యా మండలి ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ 30శాతం తగ్గిస్తూ ఇంటర్ విద్యా

Read more

రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల వద్ద తెదేపా నిరసనలు.. ప‌లువురు నేత‌ల అరెస్టు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు

Read more

నేడు ఎపి, ఒడిశా ముఖ్యమంత్రుల భేటీ.. చర్చలు ఫలిస్తే ఇరు రాష్ట్రాలకూ మేలే !

ఆంధ్రా, ఒడిశా మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి మంగళవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతుండడంతో ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు 34 ఏళ్ల తర్వాత

Read more

ఏపీఎస్‌ఆర్‌టీసీ నుంచి ఒలెక్ట్రాకు 100 బస్సుల ఆర్డర్‌

తిరుమల గిరుల్లో కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.అందులో భాగంగా తిరుమల – తిరుపతిల మధ్య ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపించాలని నిర్ణయించింది.ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ

Read more