కాకినాడ జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం
కాకినాడ సిటీ ఇన్చార్జ్ మత్తా శశిధర్ ఆదేశానుసారం 31 వ వార్డు దుఒగా గోవర్ధన్ ఆధ్వర్యంలో చలివేంద్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి సిటీ నాయకులు వీరమహిళలు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-09-at-9.09.48-PM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-09-at-9.10.11-PM-1024x578.jpeg)