జనసేనాని శ్రమదాన వేదికలో మార్పు – జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్

రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమదాన కార్యక్రమం వేదిక మార్పు.

అనుమతి లేని కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి బాలాజీపేట రోఢ్ఢు వద్ద సభ.

రేపు ఉదయం 9గంటలకు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ అనంతరం హుక్కుంపేట – బాలాజీపేట రోడ్డులో శ్రమదానం.

పోలీసులు అనుమతి ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు.

ఎన్ని ఇబ్బందులు పెట్టినా పవన్ కళ్యాణ్ పర్యటన జరిగి తీరుతుంది.