చేజార్ల మండలం : వరద బాధితులకు నిత్యావసర సరుకు

N.B.K.R కళాశాల పూర్వ విద్యార్థుల(N.R.I) సహకారంతో ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం లోని చేజర్ల , గొల్లపల్లి, చలపనాయుడు పల్లి గ్రామంలలోని , ఎస్సీ కాలనీలలో, 100 మంది వరద బాధిత, నిరుపేద కుటుంబాలకు , ఆదివారం రోజు బియ్యం బస్తా మరియు నిత్యావసర సరుకుల పంపిణీ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ గారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండలం ఇంచార్జ్ డబ్బు కొట్టు నాగరాజు యాదవ్ నియోజకవర్గ నాయకులు భరత్ అనంతసాగరం ఇన్చార్జ్ రవి చేజారఇంచార్జ్ బండి అనిల్ కుమార్ రాయల్ సునీల్ కుమార్ యాదవ్ భాను మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *