చీపురుపల్లి మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

చీపురుపల్లి నియోజకవర్గంలోని పత్తికాయవలస గ్రామం మరియు దేవరపొదలం గ్రామంలో జనసేన పార్టీ మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొంతమంది సభ్యులు సభ్యత్వం చేసుకున్నారు మరియు క్రియాశీలక సభ్యత్వం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ చీపురుపల్లి మండల అధ్యక్షులు విసినిగిరి శ్రీనివాసరావు, కోట్ల కృష్ణ, గొర్లె రమణ, మహాదాస్యం భువనేశ్వర్, భాను, సూర్య ప్రకాష్, సువర్ణ రాజు, మోహన్, చిన్నారావు, దుర్గారావు, అప్పల నరసయ్య, సూర్యారావు, వెంకటేష్, సాయి మరియు జనసైనికులు పాల్గొన్నారు.