యువశక్తిని విజయవంతం చేయాల్ని పిలుపునిచ్చిన చేగొండి సూర్యప్రకాష్
ఆచంట, జనవరి 12వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభ యువశక్తి కార్యక్రమానికి అందరూ తరలివచ్చి సభను భారీగా విజయవంతం చేయాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు చేగొండి సూర్యప్రకాష్ పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా యువశక్తి పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గ మరియు ఆచంట నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు వీర మహిళ రియా పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-05-at-15.31.23-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-05-at-15.31.44-1024x768.jpeg)