రంజాన్ వేడుకల్లో పాల్గొన్న చిల్లపల్లి
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ మంగళగిరి పట్టణ యువజన అధ్యక్షులు షేక్ కైరుల్లా గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విందులో పాల్గొని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-11-at-9.01.21-PM-1024x768.jpeg)