చిరు పవన్ సేవాసమితి మంచి నీటి సరఫరా
జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా గురువారం రామేశ్వరం కాల్వరేవుసేంటర్ చర్చిపేట లో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి రామేశ్వరం నకు చెందిన క్రీ”శే” బోరుసు సత్యనారాయణ జ్ఞాపకార్దం వారి కుమారులు బోరుసు శ్రీనివాస్ (ట్రాక్టర్ డీజల్) ఖర్చులతో రామేశ్వరం జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది. ఈ కర్యక్రమంలో సఖీనేటిపల్లిమండల జనసేన పార్టీ అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, రామేశ్వరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు బోనం రాజు తదుతరులు పాల్గోన్నారని నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-28-at-6.35.57-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-28-at-6.36.08-PM-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-28-at-6.36.09-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-28-at-6.36.09-PM-1-1024x768.jpeg)