జనసేనాని ప్రకటించిన శ్రమదానాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జనసేన నాయకులు చోడవరం ఇంచార్జ్ PVSN రాజు

జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శ్రమదానం ద్వారా రహదారుల మరమత్తులు చేయుటలో భాగంగా నియోజక పరిధిలో రేపు అక్టోబర్ 2తేదీ ఉదయం 9.00 గంటలకు చోడవర పట్టణం RTC కాంప్లెక్స్ దగ్గర శ్రమదానం ప్రారంభం అవుతుందని, ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాని జనసేన నాయకులు మరియు చోడవరం ఇంచార్జ్ PVSN రాజు తెలిపారు.