విద్యార్ధులను అభినందించిన డా. వడ్లపట్ల సాయి శరత్
దెందులూరు నియోజకవర్గం, పెదవేగిలోని సాంఘిక సంక్షేమ క్రీడా పాఠశాల విద్యార్ధులు ఇటీవల కర్నూలులో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో వెండి, రజత పథకాలు సాధించిన విద్యార్ధులను జనసేన తరపున అభినందించి వారికి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని తెలియచేసి వారు జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ ఆకాంక్షను తెలియచేస్తూ వారికి బహుమతులను ప్రధానం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-16-at-9.18.06-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-16-at-9.18.06-PM-1024x768.jpeg)