క్రికెట్ ట్రోఫీ విజేతలకు బహుమతుల ప్రధానం

ఇచ్చాపురం: ఇచ్చాపురంలో గత 15 రోజులుగా జరుగుతున్న భానుమతినరసింగ రావు మెమోరియల్ ట్రోఫీ సీజన్1 ఆదివారంతో ముగియనుంది. ఈ సీజన్1 లో భరంపురం మరియు పూరి జట్లు ఫైనల్ మ్యాచ్ లో తలపడగా పూరి విజయం సాధించింది. మొదట పూరి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 15 ఓవర్స్ లో 14.4ఒవర్స్ లో 119/10 అల్లౌట్ అయింది తరువాత బ్యాటింగ్ కి దిగిన లీడ్స్ భరంపూరం జట్టు 15 ఓవర్స్ లో 109/5 మాత్రమే చేయగలిగింది. దీనితో పూరి ఫైనల్ లో గనవిజం సాధించింది. గత 15 రోజులుగా జరుగుతున్న ఈ భానుమతి నరసింగ్ రావు మెమోరియల్ టోర్నమెంట్ సీజన్ 1 సురంగి రాజా మైదానంలో నిర్వహించబడింది. ఐసీసీ ప్రెసిడెంట్ అదివర్యంలో జరిగిన విన్నర్ గా మొదటి భాహుమతి 22,222 మరియు ట్రోఫీ అలాగే రెండో భహుమతిగా 16,666 విత్ ట్రోఫీ ఇవ్వడం జరిగింది. ఫైనల్స్ క్యాష్ ప్రైజ్ స్పాన్సర్స్ నర్తు శేసాగిరి, వెచ్చ కేశవ రావు, ఉప్పాడ ఆనంద్. ఐసీసీ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ దాసరి రాజు ఆధ్వర్యంలో బత్తుల రమణ, ఉలాల శేసు యాదవ్, పురేటి సత్య నారాయణ, దక్కత కృష్ణ మూర్తి, నాగరాజ్ తది తరులు భానుమతి నరసింగరావు మెమోరియల్ టోర్నమెంట్ సీజన్ 1 అధ్యక్షుడు సామినేని గోపాలరావు నిర్వహించిన టోర్నమెంట్ లో పాల్గొన్నారు.