పూర్ణ కుంభంతో రాజమ్మ తల్లిని దర్శించుకున్న దాసరి రాజు

ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం సహలాల పుట్టగా పంచాయితీ మడియార పుట్టగా గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ రాజమ్మ తల్లి ఉత్సవాల్లో ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కర్త దాసరి రాజు కి గ్రామ పెద్దలు శాలువాతో సన్మానం చేసి అనంతరం పూర్ణ కుంభంతో రాజమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచిలి జెడ్పిటిసి అభ్యర్థి డొక్కరి ఈశ్వరరావు, రోకళ్ల భాస్కరరావు, సాలిన రామారావు, రామకృష్ణ, తారక్ తదితరులు పాల్గొన్నారు.