స్వేచ్ఛవతి అమ్మవారి ఆలయ విగ్రహప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నదాసరి రాజు

ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కర్త దాసరి రాజు బుధవారం ఇచ్చాపురం గ్రామ దేవత స్వేచ్ఛవతి అమ్మవారి ఆలయంలో విగ్రహప్రతిష్ఠ కార్యక్రమానికి మర్యాదపూర్వక ఆహ్వానం మేరకు.. దాసరి రాజు మరియు వీర మహిళలు, జనసైనికులు వెళ్లి హోమశాల దర్శనం, మరియు దేవతమూర్తులను దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది.