జనసేన జెండాను ఆవిష్కరించిన దాసరి రాజు

ఇచ్చాపురం, శుభకృత్ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాపాకపుట్టుగ మరియు శవసానపుట్టుగ గ్రామ జనసైనికులచే నిర్మించిన జనసేన జెండాను జనసేన ఇంచార్జ్ అయినటువంటి దాసరి రాజు మరియు జనసేన నాయకులు జెండా ఆవిష్కరణ చెయ్యడం జరిగింది. దాసరి రాజు సభను ఉద్దేశించి శుభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రాపాకపుట్టుక మరియు శవాసనపూట్టుగా జనసైనికులకు సంపుటిగా జనసేనకు అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భముగా రాపాకపుట్టుగ గ్రామానికి చెందిన మద్దిలి తరినమ్మకు 5000/- మరియు శవసానపుట్టుగ గ్రామానికి చెందిన మట్ట పాపమ్మకు 5000/- రూపాయలు జనసేన 100 సోల్జర్స్ తక్షణ సహాయం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానిలో జనసేన జాన్ సెక్రటరీలు తిప్పన దుర్యోధన రెడ్డి బైపిల్లి ఈశ్వరరావు మత్స్యకార విభాగ వికాస కార్యదర్శి హరి బెహరా జడ్పిటిసి అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు, జనసేన వీర మహిళలు, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగినది.