జనంకోసం జనసేన 317వ రోజు

  • వనరక్షణలో భాగంగా 1000 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 317వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా మంగళవారం 1000 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 78595 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, రామవరం ఎంపిటిసి దొడ్డ శ్రీను, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల రైతు కమిటీ ఉపాధ్యక్షులు రౌతు పైడియ్య, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి వీరవల్లి పోసిబాబు, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి కోమరపు శివ, గోకవరం మండల కార్యదర్శి అరిశపు విజయ్ కాంత్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సోలా అంజిబాబు, పువ్వల శ్రీదేవి, వేముల దేవి, వేముల శ్రావణి దేవి, వేముల రమణ మూర్తి, మాదారపు ధర్మేంద్ర, మాదారపు విక్రమ్, వనుం నరేష్, గౌతు జయశంకర్, గాదం సూర్య శివ, పువ్వల రాజు, దిండి వెంకటేశ్వరరావు, ధాడిశెట్టి అనిల్, కొప్పన సూరిబాబు, మిరియాల నరేంద్ర, గంపల కిరణ్ కుమార్, గోకవరం నుండి నక్కా రామరాజు, గవినీ దుర్గాప్రసాద్, కామరాజుపేట నీలం నాని, నీలం హారికృష్ణ, ఆర్ అండ్ ఆర్ కాలనీ నుండి విరాపురాజు అశోక్ కుమార్, మల్లవరం నుండి బొజ్జపు నాగు గారికి, వెలంశెట్టి వేణు, వెంగయ్యమ్మపురం నుండి మరిసే శ్రీను, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కొత్తపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన సొలా అంజిబాబు గారి కుటుంబ సభ్యులకు, వేముల రమణ మూర్తి గారి కుటుంబ సభ్యులకు,మాదారపు ధర్మేంద్ర గారి కుటుంబ సభ్యులకు, మాదారపు విక్రమ్ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.