సామాజిక సేవలో జనసేన ముందుంటుందని మరోసారి నిరూపించిన డేగల మహేష్
- విన్ ఫినిత్ సంస్థ ఆధ్వర్యంలో 1600 టూత్ పేస్టుల పంపిణీ
అనంతపురం, స్థానిక గురుకుల పాఠశాలలో విన్ ఫినిత్ సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ డైరెక్టర్ మరియు జనసేన నాయకులు మహేష్ డేగల సహకారంతో గురుకుల పాఠశాలలో ఉన్న 1600 మంది విద్యార్ధులకు లక్షా యాభైవేల రూపాయల విలువ చేసే 1600 టూత్ పేస్టుల ను పంపిణీ చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-14-at-11.21.13-1024x578.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-14-at-11.21.12-1-1024x578.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-14-at-11.21.12-1024x578.jpeg)