వారాహిలో కొల్లేరు సమస్యలతో ప్లకార్దుల ప్రదర్శన

దెందులూరు, జనసేన పార్టీ వారాహి 4వ విడత సభలో పవన్ కళ్యాణ్ కి డా.ఘంటసాల వెంకటలక్ష్మి కొల్లేరు సమస్యలు తెలుసుకొని వారి బాధలు, వారి కష్టాలు తెలియజేయాలని కొల్లేరు ప్రజలతో వారి సమస్యలను ప్లకార్డ్ రూపంలో జనసేన అధినేతకి తెలియజేయడం కోసం వారాహి దగ్గర కొల్లేరు ప్రజలతో కలిసి డా:ఘంటసాల వెంకటలక్ష్మి ప్లకార్డ్ ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.