భద్రాచలంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో జిల్లా విద్యార్ది నాయకులు పొంది వంశీ అధర్వంలో సోమవారం జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేయటం జరిగింది. మరియు జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-12-at-18.54.11-1024x460.jpeg)