జనసేన ఆధ్వర్యంలో విద్యార్థులకు మజ్జిగ మరియు ఫ్రూటీల పంపిణీ

పోలవరం: ఏలూరు జిల్లా, పోలవరం మండలం, ఎల్ ఎన్ డి పేట గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో దొండపుడి నందు గల సెయింట్ మేరీస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ నందు గురువారం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న స్టూడెంట్స్ అందరికి జనసేన పార్టీ తరుపున మజ్జిగ మరియు ఫ్రూటీలు ఇవ్వటం జరిగింది.