తుని జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

తుని నియోజకవర్గం: జనసేన సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా తుని నియోజకవర్గం జనసైనికులు అంబటి ప్రసాద్, వంగలపూడి వంశీ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర మరియు జనసేన నాయకులు జనసేన శివ, వాడపల్లి రాము, కొత్తూరు శివ తదితరులు పాల్గొన్నారు.