తుని జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
తుని నియోజకవర్గం: జనసేన సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా తుని నియోజకవర్గం జనసైనికులు అంబటి ప్రసాద్, వంగలపూడి వంశీ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర మరియు జనసేన నాయకులు జనసేన శివ, వాడపల్లి రాము, కొత్తూరు శివ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-17-at-4.31.53-PM-1024x458.jpeg)