ఒంగోలు జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ
ఒంగోలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం ఒంగోలులోని లాయర్ పేట సాయిబాబా గుడి వద్ద పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, పెన్నా కృష్ణ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్ కుమార్, పల్ల ప్రమీల, మని రాయ్స్, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు మనోజ్, నరేంద్ర వెంప, తోట శబరి, కార్యనిర్వహణ కమిటీ సభ్యులు మధు బొందిల, నాని తిరుమలశెట్టి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష, తన్నీరు ఉష మరియు 41వ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ పవన్, 42వ డివిజన్ అధ్యక్షులు చల్ల కృష్ణ, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్,21వ డివిజన్ అధ్యక్షులు వాసుకి నాయుడు, 11వ డివిజన్ అధ్యక్షులు అనిల్, 48వ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ మరియు జనసేన నాయకులు ఆంజనేయులు వల్లంశెట్టి, తెలగంశెట్టి సుబ్బారావు, అరవింద్ బాబు, ఈదుపల్లి గిరి, పసుపులేటి వాసు, దండే కోటయ్య, నారాయణ, తోట చంద్ర, అవినాష్ నాయుడు మరియు వీర మహిళ నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.