అయ్యప్ప సన్నిధానంకు ఎలక్ట్రిక్ సామాగ్రి వితరణ
శ్రీకాకుళం: పాతపట్నం మండలం, పెద్దసీది గ్రామంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప సన్నిధానంకు 16,800 విలువైన ఎలక్ట్రిక్ సామాగ్రిని విరాళంగా అందజేసిన శ్రీకాకుళం జిల్లా జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యులు, జనసేన నాయకుడు మిత్తన ప్రసాద్ (ఎక్స్ ఆర్మీ).
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/ayyappa-1024x576.jpg)