దళిత శంఖారావంలో పాల్గొన్న గాదె

గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం “దళితులపై దహన కాండకు” నిరసనగా ఏర్పాటు చేసిన “దళిత శంఖారావం” కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.