చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో వరద బాదితులకు 2 వరోజు నిత్యావసర సరుకుల పంపిణీ

సఖినేటిపల్లి: సఖినేటిపల్లిలంక వరద ప్రజలకు జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ద్వారా 2 వరోజు నామననాగభూషణం ఆద్వర్యంలో కూరగాయలు మరియు కిరాణా పంపిణీ చేయడం జరిగింది. సఖినేటిపల్లిలంక గ్రామ సర్పంచ్ రేపూరి ఏసు, జనసేన సీనియర్ నాయకుడు గెడ్డం మహా లక్ష్మి ప్రసాద్, మల్కిపురం ఎంపీపీ సత్యవేణి రాము, గునిశెట్టి రామ్ జీ, రేపూరి వాసు, డాక్టర్ శ్రీను, పోలిశెట్టి గణేష్, తూతిక ఆది, నామనసూర్యనారాయణ, అడబాల రాహుల్ గాంధీ, అడబాల నాగు, పరస సాయి, కోటి మరియు సఖీనేటిపల్లిలంక జనసైనికులు పాల్గోన్నారు.