కొడవలి గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ

పిఠాపురం: జనసేన ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పిఠాపురం పట్నంలో పి ఎస్ ఎన్ మూర్తి టీం దళిత వాడలో పర్యటనలో భాగంగా మన జనసేన కార్యకర్త మైనబత్తుల చిన్న, శేఖర్, సిరా రాజు అధ్వర్యంలో 25 కుటుంబాలకు బియ్యం, ఆయిలు, ఉల్లిపాయలు కూరకాయలు జనసేన తరుపున పి ఎస్ ఎన్ మూర్తి టీం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాదుతూ నిత్యం ప్రజల కోసం పనిచెయ్యడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలోనే మేము సైతం మా నాయకుడు తంగెళ్ల ఉదయ శ్రీనువాస్ ని గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసినదిగా పార్థన ఈ కార్యక్రమం లో. పిండి శ్రీను. కసిరెడ్డి నాగేశ్వరావు, పెదిరెడ్ల భీమేశ్వరావు, మైనా బత్తుల చిన్న, శేఖర్, సీరా రాజు మరియు పి ఎస్ ఎన్ మూర్తి నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.