జనసేన ఆధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహాల పంపిణీ
కూకట్పల్లి నియోజకవర్గం కెపీహెచ్బి కాలనీ రమ్య గ్రౌండ్స్ వద్ద జనసేన నాయకులు తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా జనసేన సిద్ధాంతాలలొ ఒకటైనటువంటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైతన్య, నగేష్, వెంకటేష్ మరియు జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-29-at-6.48.24-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-29-at-6.48.24-PM-1024x768.jpeg)