జనసేన క్రియాశీలక కిట్లు పంపిణీ

కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండల జనసేన క్రియా శీలక కిట్ల పంపిణి జరిగింది. చిరు వ్యాపారి జవ్వాది యేసు నూతన గృహ నిర్మాణానికి జనసైనికుడు యెరుబండి చిన్ని రూపాయలు 3000/-(మూడు వేలు) ఆర్థిక సహాయం అందించారు.