జనసేన ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పటల్ లో పాలు, బ్రెడ్ పంపిణీ
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-14-at-9.03.50-PM-1024x580.jpeg)
జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జన్మదిన సందర్భంగా అరమళ్ళ సుజిత్ ఆధ్వర్యంలో బాపట్ల స్థానిక గవర్నమెంట్ హాస్పటల్లో గర్భిణీ వార్డులో పాలు, బ్రెడ్, పండ్లు, పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఊస ప్రసాద్, కొట్రా మణికంఠ, కార్తీక్, తిరుమలరావు తదితర జనసైనికులు పాల్గొన్నారు.