జనసేన నేతలు అన్న ప్రసాదం వితరణ
తూర్పుగోదావరి, మహాశివరాత్రి పవిత్రమైన పర్వదినం సందర్బంగా పవన్ కళ్యాణ్ సేవ ట్రస్ట్ ద్వారాపలుచోట్ల అన్నప్రసాదం వితరణ చేసారు. చిందాడ గరువు జనసేన ఎం.పి.టి.సి మోటురి కనకదుర్గ, పవన్ కళ్యాణ్ సేవాట్రస్ట్ నేత, మోటూరి వెంకటేశ్వరరావు ధన సహాయంతో అమలాపురం పట్టణంలో పలు ప్రాంతాల్లో అన్నప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-01-at-6.24.39-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-01-at-6.24.40-PM-1024x520.jpeg)