డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం 42వ వారం

పిఠాపురం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి పిఠాపురం నియోజకవర్గము జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఏర్పాటుచేసిన శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు గత 41 వారాలుగా ప్రతి శనివారం రైతులకు అన్నసదుపాయమును కల్పించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 42వ వారం 850 మంది రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చి ఔట్ పేషెంట్లకు కలిపి అన్నపానీయం సదుపాయమును కల్పించారు. పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చి ఔట్ పేషెంట్లకు కలిపి అన్నపానీయం సదుపాయమును కల్పించారు. శ్రీమతి డొక్కాసీతమ్మ అన్నపానీయసదుపాయ కేంద్రం నందు రైతులకు, పశువుల అమ్మకమద్యవర్తులకు, హాస్పటల్ ఔట్ పేషెంట్ లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్, చేబ్రోలు గ్రామానికి చెందిన సఖినాల లచ్చబాబు, గంటా గోపి, దుర్గాడ గ్రామానికి చెందిన జ్యోతుల సీతారాంబాబు, మేడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల నాని, విప్పర్తి శ్రీను తదితరులుఆహరపా నీయ వడ్డనలో తమ సేవలను అందిస్తున్నా శ్రీమతి డోక్కా సీతమ్మ అన్నపానీయసదుపాయ కేంద్రమునకు శ్రమశక్తి ద్వారా రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, పేషెంట్ లకు ప్రత్యేకమైన సేవలు అందిస్తూన్నారు, సాయిప్రియ సేవాసమితికి పరోక్షంగా సేవలందిస్తున్నారని వారిని సెల్ పొన్ ద్వారా ప్రత్యేకమైన దన్యవాదాలను తెలియజేయుచున్నానని జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు.