డొక్కా సీతమ్మ చలివేంద్ర కార్యక్రమంలో.. పాల్గొన్న రాజోలు వైస్ ఎంపీపీ

పాలకొల్లు నియోజకవర్గం, చించినాడ గ్రామంలో గత 37 రోజుల నుంచి జనసేన పార్టీ నాయకులు రేపూరి శ్రీనివాస్, రేపూరి రాంబాబు, రేపూరి బాలకృష్ణ, మరియు చించినాడ జనసైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ చలివేంద్ర కార్యక్రమంలో.. శనివారం రాజోలు నియోజకవర్గం వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, రాజోలు జనసైనికులు కోన సాయి, రుద్ర సూరిబాబు, తోట దుర్గాప్రసాద్, రుద్ర బాబ్జి, సాధనాల శ్రీను, సాధనాల సూరిబాబు, కాజా చందు మరియు జనసైనికులు పాల్గొన్నారు.