అంబాజీపేట మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా శ్రీ దొమ్మేటి సాయికృష్ణ

పి.గన్నవరం నియోజకవర్గం, అంబాజీపేట మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా శ్రీ దొమ్మేటి సాయికృష్ణని ఏకగ్రీవంగా మండల జనసైనికులు ఎన్నుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో శీరిగినీడి వెంకటేశ్వరరావు, పేరాబత్తుల దొరబాబు, వాకపల్లి దొరబాబు, సుంకర పేరయ్య నాయుడు, చింతపల్లి సీతారామా ప్రసాద్, దిగుమర్తి చిట్టిబాబు, మట్టపర్తి సోమేశ్వరరావు, అరిగెల సూరిబాబు, మేడిది శ్రీను, కొర్లపాటి వెంకటేశ్వరరావు, నాగబత్తుల చిన్నారావు, నందెపు చిన వెంకటేశ్వరరావు, వీరా వీరబాబు, కానూరి బాబ్జి, వంగా చిన్నా, పితాని వెంకటేశ్వరరావు, జయను పరంకుసం, అక్కిశెట్టి ప్రసాద్, పెచెట్టి చినబాబు, యర్రంశెట్టి జగదీష్, యర్రంశెట్టి నాగేంద్ర, మద్దిఒశెట్టి విజయ్, మంచాల నోకేష్, తదితరులు పాల్గొన్నారు.