వంగవీటికి నివాళులు అర్పించిన గుడిమెళ్ళంక గ్రామ జనసైనికులు

బడుగు బహీనవర్గాల వర్గాల ఆశజ్యోతి, పేదల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి ప్రాణాలు అర్పించిన వంగవీటి మోహనరంగా 33 వర్ధంతి సందర్భంగా గుడిమెళ్ళంక గ్రామంలో ఆయన విగ్రహనికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, తాడిమోహన్ కుమార్, గుబ్బల రవి కిరణ్, కుసుమ నాని, షేక్ మీరజ్, జక్కంపూడి శ్రీనివాస్ మరియు జనసైనికులు సాధనాల విజయ్, అన్నంనీడి రాజేష్, గణేష్, పవన్ తేజ్, రావూరి తేజ.