దొమ్మేటి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఇటీవల అనారోగ్యంతో మరణించిన కాకినాడ వాస్తవ్యులు మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, దుర్గాప్రసాద్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.