అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న డాక్టర్ కందుల
విశాఖ దక్షిణ నియోజకవర్గం, 32వ వార్డు పూతివారి మన్యం ప్రాంతానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిన వెంటనే దహన సంస్కారానికి వారి కుటుంబ సభ్యులకు నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు డాక్టర్.కందుల నాగరాజు ధనసహాయం చేసి ఆదుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు శ్రీదేవి, కొదండమ్మ, సుగంధ, జయ, గుణుపూరు లక్ష్మి, కుమారి, జనసేన నాయకులు అప్పలరాజు, ఉదయ్, రాజు, రాజేష్, శివ, కిషోర్, ప్రసాద్,దక్షిణ నియోకవర్గ జనసేన యువ నాయకులు కందుల కేదార్ నాథ్, కందుల బదరీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-18-at-16.34.44.jpeg)