రాజులమ్మ యోగ క్షేమాలు తెలుసుకున్న డా.మాకినీడి వీరప్రసాద్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-05-at-1.55.06-PM.jpeg)
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన రాజులమ్మ తన బోధ కాలుకు వైద్యం పొందుతున్న హైద్రాబాద్ ఐకాన్ హాస్పిటల్ కు వెళ్ళి యోగ క్షేమాలు తెలుసుకున్న పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి కుమారి భర్త డా.మాకినీడి వీరప్రసాద్. గతంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి కుమారి రాజులమ్మను పలుమార్లు కలిసి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.