ముత్యాల అన్నపూర్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన డా. రమేష్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం: మల్కిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన ముత్యాల అన్నపూర్ణ కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జనసేనపార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిసాల బాలాజీ, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పని కుమార్, గంటా నాయుడు, శెట్టిం శ్రీనివాస్, ఓగురి మనోహర్ తదితరులు.