పంతం నానాజీ పాదయాత్రకు మద్దతుగా డాక్టర్ పిల్లా శ్రీధర్

కాకినాడ రూరల్, జనసేన పార్టీ పిఏసి సభ్యులు కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ లీడర్ పంతం నానాజీ మనకోసం పవన్, పవన్ కోసం మనం అంటూ కాకినాడ రూరల్ లో గడపగడపకు పాదయాత్ర మొదలు పెట్టినటువంటి రెండో రోజులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క జనసేన నాయకులు కార్యకర్తలు మరియు జనసైనికులతో కాకినాడ రూరల్ మూడుగుళ్ల జంక్షన్ వద్ద పంతం నానాజీకి మద్దతుగా పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గరగ సత్యానందం, మచ్చ శ్రీనివాస్, బండి వాసుబాబు, బొజ్జ గోపికృష్ణ, పల్నాటి మధుబాబు, దుడ్డు రాంబాబు, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, అరపి వెంకటేష్, కొన్ని గంగా, గంజి సురేష్, ఎం రాజబాబు, గలిగంపల సుబ్బయ్య, దాసం రామకృష్ణ, నందిపు వీరబాబు, సింగలూరి దొరబాబు, సిరిపిరెడ్డి సురేష్, కోల గంగ, గాటెమ్ సాయి, మరియు జనసైనికులు పాల్గొన్నారు.