క్రైస్తవ సమైక్య శాంతి ర్యాలీలో పాల్గొన్న డాక్టర్ రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: మల్కిపురం మండలం, మల్కిపురంలో మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుచున్న దాడులకు నిరసనగా సోమవారం రాజోలు నియోజకవర్గం క్రైస్తవ సమైక్య వారు ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీలో మన జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తాడిమోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.