క్రిస్మస్ ఆరాధన వేడుకల్లో పాల్గొన్న డాక్టర్.రమేష్ బాబు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం మండలం, మలికిపురంలో జెపిఆర్ గ్రౌండ్స్ నందు పాస్టర్ పెయ్యల జోషి పిలుపు మేరకు ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఆరాధన వేడుకల్లో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్.రమేష్ బాబు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-25-at-14.47.57-1024x471.jpeg)