బెల్లంకొండ గంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన డా. రమేష్ బాబు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన బెల్లంకొండ గంగయ్య కాలం చేశారు. వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జనసేన నాయకులు మేడిది మోహన్, ఉండపల్లి అంజి, ప్రధాన కార్యదర్శి జిల్లెల రక్షక్, లక్ష్మణ్ తదితరులు.