జనసేన పార్టీ మరియు చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో త్రాగునీరు

రాజోలు, జనసేన పార్టీ మరియు చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం గోంది గ్రామంలో నీరు అందక ఇబ్బందులు పడుతున్న వారికి జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరుగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, చిరు పవన్ సేవాసమితి సభ్యులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.