జనసైనికుల ఆధ్వర్యంలో త్రాగు నీరు బావి క్లోరినేషన్
బొబ్బిలి నియోజకవర్గం: ముత్తావలస గ్రామ ప్రజలకు త్రాగు నీరు కోసం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బావి ఒక్కటే ఆధారం. వర్షం నీరు చేరడం మరియు చెత్త చేరడం వాలన నీరు కలుషితం అయ్యింది. ముత్తావలస జనసైనికులు ఆధ్వర్యంలో బుధవారం బావిని క్లీన్ చేసి క్లోరినేషన్ చెయ్యడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-27-at-10.48.59-AM-1024x459.jpeg)