మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఏలూరు జనసేన

ఏలూరు, జాతిపిత మహాత్మా గాంధీ 74 వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ ఏలూరు కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ ఏలూరు ఇంచార్జ్ రెడ్డి అప్పల నాయుడు.